Rajamouli : సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ మొదటి సినిమాకే ఇలాంటి వాడు హీరోగా దక్కాడేంటి, ఇది నా కర్మ అని భావించారట. అయినా కుంటి గుర్రంతో రేసులో నెగ్గితే ఇంకా గొప్పగా ఉంటుందని రాజమౌళి భావించారట.హీరో బాగా లేకపోయినా మనం సినిమా బాగా చేస్తే మనకే మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ సినిమాని తీశానని వెల్లడించారు.
ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై తీవ్రస్థాయిలో మండిపడటమే కాకుండా ఆయనని ట్రోల్ చేస్తున్నారు.ఒకప్పటి ఆ కుంటి గుర్రమే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు అంటూ పెద్ద ఎత్తున రాజమౌళి పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…