Rajamouli : సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ మొదటి సినిమాకే ఇలాంటి వాడు హీరోగా దక్కాడేంటి, ఇది నా కర్మ అని భావించారట. అయినా కుంటి గుర్రంతో రేసులో నెగ్గితే ఇంకా గొప్పగా ఉంటుందని రాజమౌళి భావించారట.హీరో బాగా లేకపోయినా మనం సినిమా బాగా చేస్తే మనకే మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ సినిమాని తీశానని వెల్లడించారు.
ఇలా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై తీవ్రస్థాయిలో మండిపడటమే కాకుండా ఆయనని ట్రోల్ చేస్తున్నారు.ఒకప్పటి ఆ కుంటి గుర్రమే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారు అంటూ పెద్ద ఎత్తున రాజమౌళి పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…