K Viswanath: తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కె విశ్వనాథ్ గారి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విశ్వనాథ్ గారు ఫిబ్రవరి రెండవ తేదీన వయోవృద్ధప్యా సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా విశ్వనాథ్ గారు మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలో ఆయన కుటుంబంలోనే విషాదఛాయలు అలముకున్నాయి. అయితే విశ్వనాధ్ గారు మరణించిన కొద్ది రోజులలోనే ఆయన సతీమణి జయలక్ష్మి గారు మరణించడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం ఉన్నఫలంగా జయలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇలా అస్వస్థతకు గురైన జయలక్ష్మి గారిని కుటుంబ సభ్యులు చూసి తనని వెంటనే మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇలా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయలక్ష్మి తుది శ్వాస విడిచారు. జయలక్ష్మి మరణించడంతో విశ్వనాథ్ గారి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.
ఇక విశ్వనాథ గారు ఇండస్ట్రీలోకి రాకముందే జయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఓ కుమార్తె.విశ్వనాథ గారు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇండస్ట్రీలోకి రాలేదు. వారికి ఇష్టమైన రంగంలో వారు స్థిరపడ్డారని ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ గారు వెల్లడించారు. అయితే రోజుల వ్యవధిలోనే ఇలా విశ్వనాథ్ గారి దంపతులు మరణించడంతో కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…