Kantamaneni Uma Maheswari : ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె అయిన కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఆకస్మిక మరణం నందమూరి కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం మధ్యాహ్నం ఆమె స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉమా మహేశ్వరి పార్థివదేహానికి పోస్టుమార్టం కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశారు.
గతంలో తన కళ్ళను దానం చేయాలని కోరిన ఉమా మహేశ్వరి…
నిన్న కన్నుమూసిన ఉమా మహేశ్వరి పార్థివదేహానికి పోస్టుమార్టం ముగిసాయి. అయితే ఈ క్రమంలోనే ఆమె కళ్ళను దానం చేశారు. గతంలో తాను చనిపోయిన తరువాత తన కళ్ళను దానం చేయాలని ఉమా మహేశ్వరి కుటుంబసభ్యులను కోరారట. అందుకే ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె కళ్ళను దానం చేశారు.
ఇక ఉమా మహేశ్వరి కూతురు అమెరికా నుండి రావాల్సి ఉండగా, ఆమెరావడం ఆలస్యం అవుతుందన్న కారణంగా వైద్యులు భౌతిక దేహానికి ఎంబామింగ్ పక్రియను కూడా నిర్వహించారు. ఇకపోతే పోస్టుమార్టం రిపోర్టులకు మాత్రం మరో రెండురోజుల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…