General News

తనకు నంది అవార్డు ఇవ్వలేదంటూ జగన్ ను విమర్శిస్తూ.. బాబు పై పొగడ్తలు చేసిన నటి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంది అవార్డులు సందడి కనిపించి చాలా కాలమైంది. ఈ విధంగా ఇండస్ట్రీలో వారి నటనను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటిస్తుంది. అయితే ఈ నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం టాలెంట్ కి తగ్గట్టుగా కాకుండా, రెకమెండేషన్, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను నంది అవార్డుల జాబితాలో విడుదల చేస్తారనే విమర్శలు వినిపిస్తుంటాయి. అదేవిధంగా నంది అవార్డులను ఎరగా వేసి సినీ సెలబ్రిటీలను రాజకీయాల వైపు తిప్పుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తుంటాయి.

తాజాగా తనకి రావాల్సిన నంది అవార్డు ఇప్పటివరకు రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సినీనటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కరాటే కళ్యాణి గోరంత దీపం సీరియల్ లో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిందని, తన నటనకు అప్పటి ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు నంది అవార్డ్ తనకు దక్కలేదని ఆ సీరియల్ గెటప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలను చేసింది.

ఈ ఫోటోలను చూస్తుంటే 2013 సంవత్సరానికి వెళ్ళిపోయాను అప్పుడు ఎంతో సన్నగా అయ్యాను. ఈ సీరియల్ ద్వారా మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా కూడా వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుగారు ఉన్నారు ఆయన దిగిపోయే సమయానికి నంది అవార్డును అనౌన్స్ చేసినప్పటికీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తనకు నంది అవార్డు ఇవ్వడం లేదంటూ జగన్ పై విమర్శల వర్షం కురిపించింది.

గోరంత దీపం సీరియల్ కోసం తాను ప్రత్యేకంగా తెలంగాణ భాషను నేర్చుకున్నట్లు తెలిపింది.తాను విలన్ గా ఎంతో అద్భుతంగా నటించిన ఈ పాత్రకు జగన్మోహన్ రెడ్డి నంది అవార్డు ఇవ్వకపోవడంతో అందరిని ఎంతో బాధకు గురి చేశాయని ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.ఈమె చేసిన పోస్టర్ పై స్పందించిన నెటిజన్లు 2013లో నంది అవార్డు చేస్తే 2017,2019 వరకు చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్నారు. ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకొచ్చాడు బాబీ అంటూ… నువ్వు నీ పెయిడ్ పోస్టులు అంటూ నెటిజన్లు కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అయితే కరాటే కళ్యాణి సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు ఈ విధంగా పలుమార్లు ఆమె జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago