ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి వారసుడిగా నారా లోకేష్ అందరికీ సుపరిచితమే. ఇదివరకు నారా లోకేష్ అంటే తెల్లని చొక్కా నిండుగా వేసుకుని, క్లీన్ షేవ్ తో ఎంతో నీటుగా, పద్ధతిగా కనిపించడమే గుర్తొస్తుంది. కానీ నారా లోకేష్ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తన లుక్ మొత్తం మార్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో కూర్చొని నారా లోకేష్ హీరో లెవల్లో మాస్ లుక్ ట్రై చేశాడు.
ఈ విధంగా నారా లోకేష్ తన లుక్ మొత్తం చేంజ్ చేయడానికి గల కారణం ఏంటనే ప్రశ్న ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. తీరిక లేక ఈ విధంగా తయారయ్యాడా లేక మాస్ అభిమానులను ఆకట్టుకోవడం కోసం ఈ విధంగా తన లుక్ మార్చాడా అనే సంగతి తెలియడం లేదు.ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే నారా లోకేష్ ఒక్కసారిగా గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
నారా లోకేష్ తన కొత్త లుక్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించడం వల్ల పెద్దగా ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. అయితే ప్రస్తుతం తన మాస్ లుక్ ద్వారా అందరికీ దగ్గర కావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా గడ్డం పెంచారని తెలుస్తోంది. అయితే ఎప్పుడు చొక్కాలో కనిపించే నారా లోకేష్ ఈసారి టీ షర్ట్ లో కనిపించడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నారని ప్రకటించడంతో ఈ విషయం పై నారా లోకేష్ స్పందించారు. కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా పరీక్షలను నిర్వహించడాన్ని నారా లోకేష్ వ్యతిరేకించాడు.ఈ విషయంలో విద్యార్థులకు మద్దతుగా విద్యార్థులను ఆకట్టుకోవడానికి నారా లోకేష్ ఈ లుక్ లో కనిపించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…