తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సిఎం కెసిఆర్. త్వరలో తెలంగాణాలోని ఉద్యోగులకు ప్రమోషన్లు మరియు ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణాలో ఇప్పటికే 80శతం ఉద్యోగులకు ప్రమోషన్లు జరిగాయని సీఎం కెసిఆర్ తెలిపారు.
ఈ నేపధ్యంలో మిగతా అర్హులైన ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. ఇక వీటితో ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అంతేకాదు వేర్వేరు జిల్లల్లో పని చేస్తున్న ఉద్యోగ మరియు ఉపాద్యాయ భార్యాభర్తలకు అంతర్ జిల్లలో బదిలీలు చేపడతామని తెలిపారు. ఇక మొట్టమొదటి సారిగా VRAలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలను PRC పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. అదే విధంగా రిటైర్మెంట్ వయో పరిమితిని కూడా 61 సంవత్సరాలకు పెంచుతామని పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…