Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని పలు సందర్భాలలో కీర్తి సురేష్ తో పాటు ఆమె తండ్రి కూడా ఈ వార్తలను ఖండించారు. ఇకపోతే కొద్ది రోజులుగా ఆంటోని తట్టిల్ అని దుబాయ్ కి చెందిన ఒక వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి జరగబోతుందని వార్తలు వినిపించాయి.
ఇక ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు తన కుమార్తె వివాహం అంటోనితో జరగబోతుందని వీళ్లిద్దరికి దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని తెలిపారు. ఇక వీరి వివాహం గోవాలోనే ఒక రిసార్ట్ లో డిసెంబర్ 11 ,12 వ తేదీ జరగబోతుందని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈమె తన అత్తారింటికి ఎంత మొత్తంలో కట్న కానుకలు తీసుకెళ్తుందనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఓ గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తున్నటువంటి కీర్తి సురేష్ కట్న కానుకలను కూడా వారి రేంజ్ కి అనుగుణంగానే తీసుకువెళ్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈమె అత్తారింటికి కట్న కానుకగా కొన్ని కోట్ల రూపాయలనే తీసుకుపోతున్నారని చెప్పాలి.
ఆంటోనీ కుటుంబం వారికి కట్నం కావాలి అంటూ ఒక రూపాయి కూడా అడగలేదట. కానీ కీర్తి సురేష్ తల్లిదండ్రులు మాత్రం ఇప్పటివరకు ఆమే సినిమాలలో సంపాదించిన ఆస్తితో పాటు తల్లిదండ్రులుగా వారి కూతురికి వారు ఇవ్వాల్సిన కానుకలను కూడా కీర్తి సురేష్ కి ఇచ్చి పంపిస్తున్నారని అలాగే తమ ఆస్తిలో సగం వాటా కూడా కీర్తి సురేష్ కి రాసి ఇస్తున్నారని తెలుస్తోంది ఇలా ఈ ఆస్తులు విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.
వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…
రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…
ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…