Health News

Drinking water: ఈ పదార్థాలు తింటే పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు… తాగితే అంతే సంగతులు?

Drinking water:మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మన శరీరానికి సరిపడా నీరు ఎంతో అవసరం అనే విషయం మనకు తెలిసిందే. అందుకే అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇకపోతే మనం ఏదైనా ఆహార పదార్థాలను తిన్న వెంటనే ప్రతి ఒక్కరికి నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది.కానీ కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది భోజనం చేసిన వెంటనే గబగబా నీళ్లు తాగుతారు.కానీ భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి అందుకే భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా నీళ్లు కలిగిన పండ్లను తిన్న తర్వాత తిరిగి నీటిని తాగకూడదు.

ఇలా వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బ తినడంతో పాటు ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఇక నీళ్ళు కలిగిన పుచ్చకాయ, కీరదోస, నారింజ వంటి పండ్లను తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయానికి కారణం అవుతుంది…

ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల అది జీర్ణక్రియ వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ఊబకాయానికి దారితీస్తుందని చెప్పవచ్చు.ఇక పళ్ళలో అధిక శాతం నీటిని కలిగి ఉండి అలాంటి పండ్లను తిన్న తర్వాత తిరిగి నీటిని తాగడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.అదేవిధంగా చెరుకు తిన్న తరువాత నీటిని తాగకూడదు చెరువులో క్యాల్షియం పొటాషియం అధికంగా ఉండటం వల్ల వెంటనే నీటిని తాగటం వల్ల మన నోటిలో పగుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago