Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తూ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా ఉండటం కోసం ఇప్పటికే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు బూస్టర్ డోస్ వేసుకోవడానికి కూడా అర్హులు అని ప్రకటించారు.
ఇలా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ అందించారు.ఈ క్రమంలోనే 2022 జనవరి నాటికి 15 సంవత్సరాలు పూర్తి నిండిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని వీరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
2005, 2006, 2007 సంవత్సరంలో జన్మించిన వారందరూ కూడా ఈ కేటగిరీ కిందికి వస్తారని, వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి 59% మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేశారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…