Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తూ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా ఉండటం కోసం ఇప్పటికే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు బూస్టర్ డోస్ వేసుకోవడానికి కూడా అర్హులు అని ప్రకటించారు.
ఇలా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ అందించారు.ఈ క్రమంలోనే 2022 జనవరి నాటికి 15 సంవత్సరాలు పూర్తి నిండిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని వీరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
2005, 2006, 2007 సంవత్సరంలో జన్మించిన వారందరూ కూడా ఈ కేటగిరీ కిందికి వస్తారని, వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి 59% మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…