లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు టాక్ షోలతో బిజీ బిజీ గా లాక్ డౌన్ పిరియడ్ ను గడిపేస్తున్నాడు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ విత్ సునీల్ ఛెత్రి టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన కెరియర్ మొదటిలో రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపిక అవడంకోసం తన తండ్రిని కొందరు సెలక్టర్లు లంచం అడిగినట్టు తెలిపాడు. అయితే తన లాయర్ గా మారడానికి చాలా కష్టపడడ్డారని, అదే విధంగా తాను కూడా కష్టపడ్డానని తెలిపాడు.
ఈ నేపథ్యంలో సునీల్ ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు ఈ షోలో సమాధానమిచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో ఒకసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాడిల్ స్కూఫ్ను దొంగలించాలని అనుకున్నట్టుగా చెప్పాడు కోహ్లీ. కాగా, చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో వకార్ యూనిస్, షేన్ వార్న్ వీరిద్దరిలో ఎవరిని బౌలింగ్ లో ఆడాలని అనుకుంటావు అని అడిగిన ప్రశ్నకు వాకర్ యూనిస్ బౌలింగ్ అయితే కొట్టగలనని నమ్మకం ఉందని చెప్పాడు. ఇంతేకాదు ఇదే షో లో మరికొన్ని తన చిన్ననాటి విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…
ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…