Krithi Shetty: లిప్ లాక్ సీన్లలో నటించడానికి అభ్యంతరం లేదు..! కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు మనసులను కొల్లగొట్టింది కృతి శెట్టి. బేబమ్మగా తొలి సినిమాలోనే తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా చాలా పరిణితితో నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో కృతి శెట్టికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయ.
ఓవైపు అందం మరోవైపు అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండటంతో నిర్మాతలు, డైరెక్టర్లకు బెస్ట్ ఛాయిస్ గా మారుతోంది. తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ నాని శ్యాం సింగ రాయ్ లో నటించింది. ఈ సినిమాలో కూడా మోడ్రన్ అమ్మాయిగా కీర్తి పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా.. బంగార్రాజులో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నానితో లిప్ లాక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది కృతి శెట్టి. అయితే బోల్డ్ సీన్లు చేస్తే అంతా బ్యాడ్ అనుకుంటారు. అయితే ఏం చేసినా వృత్తి పరంగానే మేం చేస్తాం అని కృతి శెట్టి అన్నారు.
అన్ని సీన్లలో నటించినట్లే ఈ సీన్లలో కూడా నటిస్తామని ఆమె వెల్లడించింది. కథలో లిప్ లాక్ సీన్లు అవసరం అనిపిస్తే చేస్తాను. లేకపోతే చేయను అని స్పష్టం చేసింది. శ్యాం సింగ రాయ్ సినిమా అవసరం ఉంది కాబట్టే ఆసీన్లలో నటించానని అంటుంది బేబమ్మ. తొలి సినిమా ఉప్పెనలో కూడా వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ సీన్లలో అదరగొట్టింది కృతి శెట్టి. ఇక బంగార్రాజు సినిమాలో ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో మంచి ఊపు మీదున్న బేబమ్మకు రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…