రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఐటీ మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈమేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబును మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.
నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలతో పాటు అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలనకు అనుమతులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కాగా నియోజకవర్గానికి నిధులను విడుదల చేయడం పై మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రమేశ్బాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి లో ముందంజలో ఉందని ఎమ్మేల్యే స్పష్టం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…