Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాలపై ఎంతో ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉంది. ఇలా రాజకీయాలలో భాగంగా ఈయన వచ్చే ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గతంలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గెలుపొందలేకపోయారు. అయితే ఈసారి మాత్రం పక్క గెలవాలని ఉద్దేశంతో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల రాజకీయ పార్టీలలో జనాలు లేకపోతే పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ లను ఉపయోగిస్తూ జనాలను పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాకు సినిమాలలో కూడా గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని తెలిపారు.
గ్రాఫిక్స్ ఇష్టం లేదు…
ఇలా సినిమాలలోనే నాకు గ్రాఫిక్స్ వాడటం ఇష్టం లేదని అయినప్పటికీ బ్రో సినిమా విషయంలో తాను ఎన్నో తిట్లు తిన్నానని తెలిపారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఏ మాత్రం బాగాలేదు అంటూ చాలామంది నన్ను తిట్టారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…