Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తూనే మరో వైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలి అన్న ఉద్దేశంతో ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సభలను ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సీట్ల పంపకాలు కేటాయింపులు కూడా పూర్తి అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తాను ఈసారి భీమవరం గాజువాక నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించారు.
ఇలా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయగానే పిఠాపురంలో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు భగ్గుమన్నారు.. పవన్ కళ్యాణ్ కు టికెట్ ఇస్తే కనుక తాము ఓట్లు వేయము అంటూ టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపి పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ కరపత్రాలతో పాటు ఫ్లెక్సీలను చింపేసి మంటలలో కాల్చి వేశారు.
గెలుపు కష్టమేనా…
ఇలా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రకటించడం ఆలస్యం వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి ఇలా వీరి వ్యవహార శైలి చూస్తుంటే ఈసారి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అసాధ్యంగానే మారిందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…