దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే… మే 17 తో లాక్ డౌన్ 3.0 ముగుస్తున్న సమయంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అంటే మరో 14 రోజుల వరకు లాక్ డౌన్ చర్యలు పొంగించాలని రాష్ట్రాలను కోరింది.
అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో మే 29 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా మే 31 వరకు పొడిగించాయి. అయితే లాక్ డౌన్ 4.0 కు సంబంధించి మినహాయింపులు, మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ గైడ్ లైన్స్ జారీ చేయనుంది. లాక్ డౌన్ 4.0 లో మరికొన్ని కొత్త నియమాలు ఉంటాయని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…