దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అంశంపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జరిగిన ఈ కేబినేట్ రేపటి నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ నేపధ్యంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…