హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మాట్లాడారు.మైనారిటీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు మధుయాష్కి. దళిత బంధు పేరుతో పేలాలు వేసి బిర్యాని తింటున్నారని ఆయన విమర్శించారు.. దళితుల ఉద్యోగాల కావాలి ఉపాధి కావాలని మధుయాష్కి డిమాండ్ చేశారు.
కాగా దళిత బందు మైనార్టీలకు ఇవ్వాలన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. దళితుల కంటే ముస్లింలు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…