Featured

Mahesh Babu : 200 కోట్ల వసూలు చేసిన సర్కారు వారి పాట.. నెక్స్ట్ 500 కోట్ల పోస్టర్ అంటూ సటైర్లు..!

Mahesh Babu : మహేష్ బాబు రెండు ఏళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ వచ్చిన సినిమా సర్కారు వారి పాట. కీర్తీ సురేష్ తొలిసారి జత కట్టిన ఈ సినిమా గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో వచ్చింది. ఇక సినిమా విడుదలైన మొదటి రోజున మిశ్రమ స్పందనతో పర్వాలేదు అనిపించింది. అయితే ఆ తరువాత సినిమా మీద టాక్ మారి బాగుందని అనిపించడంతో కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఇక ఈ గ్యాప్ లో మహేష్ బాబు పై మెగా అభిమానుల ట్రోల్ మొదలయింది సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా హిట్ అంటూ చెప్పుకుంటున్నారని ట్రోల్ చేసారు.

ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్….

అప్పటి వరకు సో సో గా ఆడుతున్న సినిమా మహేష్ బాబుపై ట్రోల్ల్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఇంక సోషల్ మీడియాలో కౌంటర్ ఎటాక్స్ మొదలుపెట్టి రచ్చ చేసారు. ఈ ఇష్యూ వల్ల సర్కారు వారి పాట సినిమాకు లాభమే జరిగింది. డిజాస్టర్ గా మిగలకుండా బెటర్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాకు మరో కలిసివచ్చిన అంశం వేరే పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో సినిమా లాంగ్ రన్ లో నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఇక 100 కోట్లు వసూలు చేసింది అంటూ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసారు కర్నూల్ లో విజయోత్సవ సభ కూడా గ్రాండ్ గా చేసారు.

ఇక ఇక్కడితో చిత్ర యూనిట్ ఆపేసుంటే బాగుండేది, కానీ ఇటీవల మళ్ళీ 200 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ విడుదల చేసింది. దీంతో ఇపుడు సటైర్లు మొదలైయ్యాయి. ఇక నెక్స్ట్ మిగిలింది రౌండ్ ఫిగర్ చేసి 500 కోట్ల పోస్టర్ విడుదల చేస్తారంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. బలవంతంగా సినిమా సూపర్ హిట్ అని అభిమానులను నమ్మించవచ్చు కానీ సగటు ప్రేక్షకుడిని కాదు కదా. ఈ మాత్రం లాజిక్ లేకుండా పోస్టర్లు వేసేస్తున్నారు సర్కారు వారి పాట సినిమా వాళ్లు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

9 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

10 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

17 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

17 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

18 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago