Manchu Lakshmi: మంచు లక్ష్మి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవడం కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు అయితే ముంబై వెళ్ళిన తర్వాత మంచు లక్ష్మి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా తరచూ బికినీ ఫోటో షూట్ లు చేయడం స్విమ్ సూట్ ఫోటోషూట్ లు చేయడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇకపోతే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో మంచు లక్ష్మి ఒక విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇలా తాము ఏదైనా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి అంటూ అల్లు అర్జున్ సలహా ఇచ్చారని అందుకే తాను ఈ విషయాన్ని బయట పెడుతున్నానని ఈమె తెలిపారు.
2024వ సంవత్సరం మొదలు కావడంతో తాను ఇకపై రైస్ నాన్ వెజ్ అసలు తినను అంటూ ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నానని,చూడాలి మరి ఎన్ని రోజులపాటు నేను వీటిని తినకుండా ఉంటానో అంటూ ఈమె ఈ విషయాన్ని వెల్లడించారు.
రైస్ నాన్ వెజ్ తినను..
మంచు లక్ష్మి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో అల్లు అర్జున్ ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈమె పోస్టుకు రిప్లై ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి వారందరూ ఒకేసారి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే ఎలా లక్ష్మక్క.. ఇది సాధ్యమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మంచు లక్ష్మి సాధారణంగా భోజన ప్రియురాలు అనే విషయం మనకు తెలుసు. అలాంటి భోజనం మానేస్తున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…