సాధారణంగా మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనకు ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలోనే ఏదైనా పార్టీలకు వెళ్లినప్పుడు చాలా మంది మందు తాగుతూ ఉంటారు. అయితే మందుతో పాటు కొన్ని పదార్థాలను స్టఫ్ గా తీసుకుంటారు.అయితే మద్యం తాగే టప్పుడు మందుబాబులు పొరపాటున కూడా మద్యంతో ఈ పాటు ఆహార పదార్థాలను తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మద్యంతో పాటు ఈ పదార్థాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి కడుపులో తీవ్రమైన మంట, చాతిలో నొప్పిని కలుగజేస్తుంది. కనుక ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
మందుతో పాటు పొరపాటున కూడా చాక్లెట్ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్ మందుతో పాటు తినటం వల్ల మన కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. తద్వారా ఎక్కువ గ్యాస్ ఏర్పడుతుంది. మందుతో పాటు చాలామంది చిక్కుడు విత్తనాలను ఉప్పు కారం వేసి తింటారు. ఇలా తినడం మొదటికే మోసం వస్తుంది.
చిక్కుడు గింజలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కనుక మందుతో పాటు చిక్కుడు గింజలు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ కలవక అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.మందు బాబులు మందు తాగే టప్పుడు ఎక్కువగా ఉప్పు కారం ఉండే ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారు.ఇలా అధికంగా ఉప్పు వేసిన ఆహార పదార్థాలను తినటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడమే కాకుండా శక్తిని కూడా కోల్పోతుంది. కనుక వీలైనంత వరకు చికెన్, చిప్స్ వంటి అధికంగా ఉప్పు కలిగిన వాటిని దూరంగా పెట్టండి.
మద్యం తాగేవారు మద్యంతో పాటు పొరపాటున కూడా బ్రెడ్ తీసుకోకూడదు. మద్యంతో పాటు బ్రెడ్ తినడం వల్ల
అపానవాయువు వస్తుంది. దీని ద్వారా మీలో డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా కొన్నిసార్లు వాంతులు కూడా కలగవచ్చు. కనుక మందు తాగేటప్పుడు పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలతో కలిపి తాగకూడదు. ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు మనల్ని చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…