నగిరి ఎమ్మెల్యే రోజా అటు బుల్లితెర జడ్జిగాను.. మరో వైపు బాధ్యాతయుత నాయకురాలిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా ఉన్నారు. అయితే ఈటీవీలో త్వరలో ప్రసారం కానున్న ఓ ప్రోగ్రామ్ కు సంబంధించి ఓ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో రోజా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఈ షో ద్వారా బయటపెట్టారు. వినాయక చవితి స్పెషల్గా ఈటీవీలో ఊరిలో వినాయకుడు పేరుతో ఓ స్పెషల్ షో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. తన పెళ్లికి ముందు ఎన్నో కష్టాలను అనుభించానని.. చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొదట్లో తన జీవితంలో మొత్తం అప్పులు కట్టడానికి తన సంపాదన సరిపోయేదని.. ఆమె వాపోయింది.
1991 లో చిత్ర పరిశ్రమకు వచ్చానని.. 2000 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించినా.. 2002 వరకు తాను నటించి సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లికి ముందు ఆమెకు డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పారట.. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేసేకొని భావోద్వేగానికి గురయ్యారు.
కానీ పెళ్లి అయిన ఏడాదిలోపే తనకు ప్రెగ్నేన్సీ వచ్చిందంటూ.. చెప్పుకొచ్చింది. మొదట తనకు అన్షు పుట్టిందని.. అందుకే తనంటే చాలా ఇష్టమంటూ చెప్పారు. ఈ విషయాలను చెబుతున్న సమయంలో ఇద్రజ, రష్మీ కూడా కన్నీళ్లను పెట్టుకొని రోజాను ఓదార్చారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో రష్మీ, సుధీర్, రోజా, హైపర్ ఆది, వర్ష చేసిన సందడి ఆకట్టుకుంటోంది.
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా శరీరంపై పెద్ద…
వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చేది పగటి వేడి, మండుటెండలే. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. సూర్యుడు అస్తమించిన తర్వాత…
పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరుదుగా కనిపించినా, పూర్తిగా విస్మరించలేని ఆరోగ్య సమస్యగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా కాలంగా ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన మురళీ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్…
బెంగళూరులో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులోని ఆడుగోడి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న…
టాలీవుడ్లో తనదైన శైలితో కమెడియన్గా, రచయితగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఎల్.బి. శ్రీరామ్ తాజాగా తన కెరీర్ ప్రారంభ దశలో…