Featured

బ్రేకింగ్.. నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం..

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వందల సినిమాల్లో నటించి తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అతడి వారసత్వాన్ని ప్రస్తుతం తన కుమారులు ఇద్దరు రన్ చేస్తున్నారు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైనా సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.

అయితే తాజగా అతడి ఇంట్లో ఉదయం పూట విషాద ఛాయలు అలుకున్నాయి. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు 63 ఏళ్ల రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. అతడు గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడికి ఆ రోజు నుంచి చికిత్స అందిస్తున్నా ఉపయోగం లేకుండా అయింది. దీంతో అతడు నేడు ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచాడు.

ఇక రంగ స్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తిరుపతిలో అతడి అంత్యక్రియలను రేపు అనగా గురువారం ఉదయం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త వినగానే చాలామంది షాక్ కు గరుయ్యారు. పలువురు సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అతడు ఆరోగ్యంగా ఉన్న సమయంలో మోహన్ బాబు చేపట్టే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తిరుపతిలోనే ఉంటూ అతడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అతడి మరణ వార్త విన్న మంచు ఫ్యామిలీ హుటాహుటిన తిరుపతి బయలుదేరి వెళ్లారు. మోహన్ బాబు వెన్నంటి ఉండే అతడు ఇలా లోకాన్ని విడిచి పోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

21 hours ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

21 hours ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

21 hours ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

21 hours ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

1 day ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago