Naga Vamsi: దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది . ఇప్పటికే సినిమా గురించి అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అతడు, ఖలేజా సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా రూపొందుతోంది. ఎస్ఎస్ఎంబి 28 నే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ వార్తల గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.
ఈ క్రమంలో నాగవంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో పక్షులు ఆహారం కోసం వెతికేటప్పుడు గట్టిగా శబ్దం చేస్తాయి. అలాగే ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు అదే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అయితే వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయడం సులభమే.
అలాగే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూపర్ ఫ్యాన్స్… SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది.
మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండని నాగవంశీ ట్వీట్ చేశారు. SSMB 28 సినిమా గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలనీ నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ట్వీట్ వల్ల అయిన SSMB 28 గురించి వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతుందో లేదో చూడాలి మరి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…