Nagababu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాతగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ మధ్య సినిమాలో నిర్మించడం తక్కువ అయినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఉన్నారు. అయితే ఈయన ఇండస్ట్రీ గురించి తరచూ మాట్లాడుతూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే తమ్మారెడ్డి తాజాగా RRR సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో మేము ఎనిమిది సినిమాలు చేసే మీ మోహన కొట్టే వాళ్ళం అంటూ కామెంట్లు చేశారు. వీరి అమెరికా ఫ్లైట్ టికెట్లకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి అంటూ ఈయన RRR సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనం రేపాయే.
ఇలా తమ్మా రెడ్డి ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం తో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే తమ్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తనకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్మారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తమ్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా… 80 కోట్లు RRR కోసం.(#RRR మీద కామెంట్ కు వైసిపి వారి భాషలో సమాధానం) అంటూ ఈయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నాగబాబు చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కొందరికి ఇలాంటి భాషలో సమాధానం చెబితేనే అర్థం అవుతుంది అంటూ ఈయన ట్వీట్ పై సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…