Nani-Krithi Shetty: ఉప్పెన బ్యూటీ బేబమ్మగా పరిచయం అయిన కృతి శెట్టి వరస విజయాలతో దూసుకుపోతోంది. ఉప్పెనతో పాటు తను తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అందానికి, అభినయం తోడైతే కృతి శెట్టి అన్నరీతిలో ఆమె కెరీర్ కొనసాగుతోంది.
తొలి సినిమా విజయంతోనే దాదాపుగా ఆరడజను ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఈ అమ్మడు. తన అందానికి కుర్రకారు కూడా ఫిదా అవ్వడంతో డైరెక్టర్ల లేటెస్ట్ ఛాయిస్ కృతి శెట్టి అవుతోంది. నిండా పాతికేళ్లు నిండకుండానే వరస హిట్లతో అమ్మడు ఫుల్ స్పీడ్ లో ఉంది. దీంతో పాటు తన చేస్తున్న బోల్డ్ క్యారెక్టర్లు కూడా కృతికి పేరు తీసుకువస్తున్నాయి.
ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తో ‘‘జలజల జలపాతం నువ్వు’’ సాంగ్ లో రొమాన్స్ చేసి యువత గుండెలను కొళ్లగొట్టింది. తరువాతి సినిమా శ్యాంసింగరాయ్ లో కూడా ఇదే విధంగా నానితో రొమాన్స్ చేసింది బేబమ్మ. లిప్ లాక్, బెడ్ సీన్లతో రచ్చ చేసింది. అయితే కథలో కీలకం కావడంతోనే కృతి శెట్టి ఈ సీన్లకు ఒప్పుకుంటుంది.
ఇదిలా ఉంటే కృతిశెట్టి శ్యాంసింగరాయ్ లో ఈ సీన్లు చేయడానికి డైరెక్టర్ రాహుల్ కి చాలానే కండీషన్లు పెట్టిందట. ఇవన్నీ కండీషన్లు ఓకే అయితేనే తాను ఈసీన్లు చేస్తా అని తెగేసి చెప్పిందట. అయితే డైరెక్టర్ ఈ కండీషన్లకు ఒప్పుకోవడంతోనే నానితో లిప్ లాక్, బెడ్ సీన్లు చేసింది. అయితే ఆకండీషన్లు ఏమిటంటే.. సీన్లు చేసేటప్పుడు హీరో నాని, కెమెరామెన్, డైరెక్టర్ మాత్రమే ఉండాలని.. ఒక వేళ సీన్ మామూలుగా వచ్చినా ఓకే చెప్పాలని.. ఎక్కువ టేకులు తీసుకోవద్దని కండీషన్లు పెట్టిందట. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఈ సీన్లు కీలకం కావడంతోనే కృతి శెట్టి సీన్లకు ఒప్పుకుందట. ఇదిలా ఉంటే ఈ భామ చేతిలో ప్రస్తుతం అరడజను ప్రాజెక్ట్ ఉన్నాయి. నాగచైైతన్యతో చేసిన బంగర్రాజ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…