Nayan – Vignesh : నయన్ విగ్నేష్ లు వారి ప్రేమకు స్వస్తి చెప్పేసి జున్ 9 న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మొదట స్వామి వారి సన్నిధి తిరుమలలో చేసుకోవాలి అనుకున్నా, కొన్ని కారణాల వలన మార్చుకున్నారు. కానీ వివాహం అనంతరం తిరుమల చేరుకొని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా పుణ్యక్షేత్రలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మామూలుగా సెలబ్రిటీలు జనంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తారు, అందులోను కొత్తగా పెళ్ళైన జంట అభిమానుల మధ్యలోకి వెళ్లడం వారితో సెల్ఫీలు దిగడం ఇలాంటి వాటికి దూరంగానే వుంటారు. అయితే నయన్ – విగ్నేష్ లు దీనికి విరుద్ధంగా చేస్తూ అందరిని ఆకర్షస్తున్నారు.
లోకల్ రెస్టారెంట్లో సందడి చేస్తూ….
ఈ జంట తిరుమల దర్శనం అనంతరం ఇటీవలనే కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్నారు. ఇద్దరూ స్టార్ డమ్ వున్న సెలబ్రిటీలు అయినప్పటికీ పెళ్లి తరువాత చాలా విరుద్దంగా ఇంకా సింప్లిసిటీతో మెలుగుతున్నారు. చాలా పురాతణమైన, వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చే కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్న తరువాత కేరళలోని లోకల్ రెస్టారెంట్లలో వంటలు రుచి చూసారట.
చాలా సింపుల్ గా లోకల్ రెస్టారెంట్లకు వెళ్లడం, అక్కడ వంటలను రుచి చూడటం అందరిని ఆకట్టుకుంటోంది. అక్కడి అభిమానులతో సరదాగా గడుపుతూ సెల్ఫీలకు ఫోజులు కూడా ఇచ్చారు. వీరి సింప్లిసిటీని చూసిన నెటిజెన్లు వీరిద్దరి జంట మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…