Nayanatara: నయనతార పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది లేడి సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇంకా వరుస సినిమాలకు కమిట్ అవుతూ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక నయనతార సినిమాల విషయంలో కొన్ని కండిషన్ల మీదనే సినిమాలకు కమిట్ అవుతూ ఉంటారు.
ఈమె సినిమాకు కమిట్ అయ్యే సమయంలోనే తాను సినిమా ప్రమోషన్లకు హాజరు కాను అనే కండిషన్ తోనే సినిమాకు కమిట్ అవుతూ ఉంటారు. అందుకే నయనతార నటించిన ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఈమె హాజరు. ఇలాంటి నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం వల్ల దర్శక నిర్మాతలు హీరోలు ఈ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
అయితే సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో నయనతార పెట్టుకున్నటువంటి ఆంక్షలు బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. నయనతార ప్రస్తుతం జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానుంది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటివరకు ఏ సినిమా ప్రమోషన్లకు హాజరుకాని నయనతార జవాన్ సినిమా కోసం హాజరుకావాలని భావించారట.ఇలా జవాన్ విషయంలో తన రూల్స్ నయనతార బ్రేక్ చేస్తున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈమె ఈ సినిమా ప్రమోషన్లకు హాజరవుతున్నారా లేదా తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…