ఒలంపిక్స్2021లో భారత్ మొదటి స్వర్ణ పతాకాన్ని తన ఖాతాలో వేసుకుంది 23 ఏళ్ల నీరజ్ చోప్రా జువెలన్ త్రో లో స్వర్ణ పతకాన్ని సాధించి విశ్వ క్రీడా వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెప రెప లాడిచ్చాడు.
స్వర్ణ పతకం కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదటి రౌండులో 87.03 మీ దూరం జూవెలిన్ విసిరి టాప్ లోకి దూసుకెళ్ళాడు. తర్వాత జరిగిన రౌండ్ లో 87.58 మీటర్లు జూవెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…