ఒలంపిక్స్2021లో భారత్ మొదటి స్వర్ణ పతాకాన్ని తన ఖాతాలో వేసుకుంది 23 ఏళ్ల నీరజ్ చోప్రా జువెలన్ త్రో లో స్వర్ణ పతకాన్ని సాధించి విశ్వ క్రీడా వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెప రెప లాడిచ్చాడు.

స్వర్ణ పతకం కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదటి రౌండులో 87.03 మీ దూరం జూవెలిన్ విసిరి టాప్ లోకి దూసుకెళ్ళాడు. తర్వాత జరిగిన రౌండ్ లో 87.58 మీటర్లు జూవెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు

































