Anchor Anasuya: అయ్యయ్యో వద్దమ్మా... అంటూ అనసూయ మేకప్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్...వీడియో వైరల్!
Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా ఒక వైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో అద్భుతమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే తాజాగా పుష్ప, ఖిలాడి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేయడంతో కొన్ని సార్లు అనసూయ దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు గురికావల్సి ఉంటుంది. ఇలా తన గురించి ట్రోలింగ్ చేసినప్పటికీ ఈమె వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరొక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజనులు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అసలు ఇక్కడ ఉన్నది అనసూయ నేనా అంటూ కామెంట్లు పెట్టగా మరికొందరు అయ్యయ్యో వద్దమ్మా అనసూయ.. మేకప్ కాస్త ఓవర్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ తన ఓవర్ మేకప్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…