Niharika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ కాంపౌండ్ నుంచి అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాతగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు పరిచయమయ్యారు. అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అనంతరం వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు.పెళ్లి తర్వాత నిహారిక వైవాహిక జీవితం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన అత్తింటి వారి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తను తన తల్లిదండ్రుల దగ్గర ఒక రాజకుమారిగా పెరిగాను అయితే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తానే ప్రిన్సెస్ అని ఈమె తెలిపారు.అమ్మ నాన్నల దగ్గర ఎంత అల్లరి చేసే దానీనో అత్తయ్య మామయ్య దగ్గర కూడా అంతే అల్లరిగా ఉంటానని వాళ్లు కూడా నాతో చాలా సరదాగా గడుపుతారని తెలిపారు.
ఇక అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం 10 గంటలకు నిద్ర లేచే దాన్ని అప్పటికీ లేకపోతే అమ్మ వచ్చి డోర్ కొట్టి నన్ను నిద్రలేపేది.అయితే అత్తయ్య వాళ్ళింట్లో కనీసం డోర్ కూడా కొట్టారని నాకు ఇష్టం వచ్చినప్పుడు లేవని నన్ను వదిలేసేవారు అంటూ తెలిపారు. నువ్వు మా చైతన్యను బాగా చూసుకో నిన్ను చూసుకోవడానికి మేమున్నామని చెబుతారు.
ఇక నాకు బాగా ఆకలి వేస్తుంది అంటే అత్తయ్య స్వయంగా అన్నం కలిపి తీసుకొచ్చి తనకు తినిపిస్తారని ఈ విషయంలో మా అత్తయ్య కాళ్లకు మొక్కాలి అంటూ నిహారిక తన అత్తయ్య గురించి మొదటిసారి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మొత్తానికి నిహారిక తన తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉందో తన అత్తయ్య మామయ్యల దగ్గర కూడా అలాగే ఉందని అక్కడ తను చాలా సంతోషంగా గడుపుతున్నట్లు ఈమె తెలియజేశారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…