Categories: FeaturedMovie News

Senior Journalist Imandhi Ramarao : మెగాఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన టాలీవుడ్..!! చిరంజీవి కి అవమానం…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : స్వయం కృషితో ఏ గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీ లో బయట ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉండగా, ఇండస్ట్రీ లో కూడా ఆయన స్ఫూర్తి తో ఆడుట్టినవారు ఎందరో ఉన్నారు. ఇటీవలే చిరంజీవి గారి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53 వ ఎడిషన్ కు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును చిరంజీవి గారికి ప్రధానం చేసారు. ఒక తెలుగు వాడికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అయితే చాలా ఆశ్చర్యకరంగా సినిమా ఇండస్ట్రీ ఈ విషయంలో స్పందించలేదు, చిరంజీవి గారిని అభినందించలేదు ఇది అభిమానులను చాలా నిరాశకు గురిచేసింది. ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు స్పందించారు.

ఇండస్ట్రీ ఒక లెజెండ్రి నటుడిని సన్మానించక పోవడం దురదృష్టం….

ఎన్నో అవరోదలను దాటుకుని ఒక శిఖరంల నేడు ఎదిగిన మెగాస్టార్ కు ఆయన ప్రతిభకు గుర్తుగా వచ్చింది పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్స్ అవార్డు. అయితే ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోవడం ఆయనకి సన్మానం చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్ళు గా సేవ కార్యక్రమాలతో ఎంతోమంది సహాయపడిన ఆయన కు ఈ అవార్డు ఒక గుర్తింపు. ఆయన అభిమానులు ఈ విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నా టాలీవుడ్ పట్టించుకోక పోవడం నిరాశకు గురిచేస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు.

వజ్రోత్సవ వేడుకల్లో లెజెండ్రి యాక్టర్ గా అవార్డు వచ్చినపుడు దానికి అర్హుడివి కాదు అన్న మాటలకు ఆయన మరో 25 ఏళ్లకు 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఇండస్ట్రీ అప్పటికి నేను ఈ అవార్డు కి అర్హుడైతేనె ఆ అవార్డు తీసుకుంటా అంటూ చిరు చెప్పడం జరిగింది. కానీ ఇంకా అందుకు సమయం ఉన్నా ఆలోపు ఇండియా లోనే లెజెండ్రీ వ్యక్తిగా ఆయనకు అవార్డు రావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఎవరో గౌరవం ఇవ్వంత మాత్రాన చిరంజీవి గారి వెలుగు తగ్గిపోదని మరోసారి ఈ అవార్డు తో రుజువయింది. అయితే తెలుగు ఇండస్ట్రీ ఆ లివింగ్ లెజెండ్ ను గౌరవించుకోవడం టాలీవుడ్ కి గొప్పగా ఉంటుంది ఆయనకు కాదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago