Viral Video: అల్లం పేస్ట్ డబ్బాలో అట్లు పిండి స్టోర్ చేసి నవ్విస్తున్న ఓ ఎన్నారై మహిళ..!
Viral Video: సాధారణంగా మన ఇంట్లో తల్లిదండ్రులు వంట గదిలో చాలా రకాల పోపు డబ్బాలను అమర్చుకుంటారు. ఈ పోపు డబ్బాలో వంటలకు కావాల్సిన అనేక రకాల పదార్థాల స్టోర్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఉపయోగపడని ఎటువంటి డబ్బాను అయినా పోపు డబ్బా రూపంలో ఉపయోగపడేలా చేసుకుంటారు.
ఇదే క్రమంలో ఒక ఎన్నారై మహిళ నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ఆమె పేరు అర్షియా మూర్జానీ ఈమె అమెరికాలో ఉంటూ బిజినెస్ రంగాన్ని కొనసాగిస్తుంది. ఇక ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ డోరు తెరిచి గోదావరి అల్లం పేస్టు డబ్బాను బయటికి తీసింది. ఇక అందరూ దాంట్లో అల్లం పేస్ట్ ఉంటుందని అనుకున్నారు.
కానీ దాంట్లో దోసెల పిండి స్టోర్ చేసుకుంది. ఆ పిండిని పెనం పై వేసుకొని ఒక దోస తయారు చేసుకొని తినేసింది. అంతేకాకుండా మా కుటుంబం ప్రతీదాన్ని రీసైక్లింగ్ చేస్తుంది. అల్లం పేస్టు డబ్బాలో ఉన్నది దోశ పిండి కొన్ని రోజుల క్రితం నా చెల్లి ఫ్రిజ్లో పెట్టి ఉంచింది. నేను కూడా మొదట అల్లం పేస్ట్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యాను.
తర్వాత నాకు అర్థమైంది. మా ఫ్యామిలీ ఇలా ప్రతి ఒకటీ దేనికో దానికి ఉపయోగపడేలా చేయడం నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుందని మూర్జానీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక మీరూ ఓ లుక్కేయండి.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…