Movie News

కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తారక్.. ఎందుకంటే?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోలు పాన్ ఇండియా సినిమాలను పెంచుకుంటున్నారు. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న కారణంగా తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనిబాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి హీరోలు బాలీవుడ్ కి పరిచయమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కూడా వీరి కోవలోకే చేరబోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి పరిచయం కానున్నారు.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి చెర్రీతో పాటు తారక్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇటీవల తారక్ చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేయాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే కొరటాల సినిమాను కూడా కొద్దిగా వెనక్కి జరిపినట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

23 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

23 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

23 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago