కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం లోని పెద్ద అవుట పల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ నేపధ్యంలో ఉంగటూరు మండలం పొట్టిపాడు గ్రామ నివాశితులైన దోమ రఘుబాబు, రాణి దంపతులు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుల మంతు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరినీ విజయవాడ పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందాడు. గతంలో రఘుబాబు పోస్ట మాస్టర్ గా పని చేశాడని తెలుస్తుంది. ఈ క్రమంలో అతని పై కొన్ని ఆరోపణలు రావడంతో పోస్ట్ మాస్టర్ విధుల నుంచి సస్పండ్ చేశారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…