కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం లోని పెద్ద అవుట పల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ నేపధ్యంలో ఉంగటూరు మండలం పొట్టిపాడు గ్రామ నివాశితులైన దోమ రఘుబాబు, రాణి దంపతులు బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుల మంతు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరినీ విజయవాడ పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందాడు. గతంలో రఘుబాబు పోస్ట మాస్టర్ గా పని చేశాడని తెలుస్తుంది. ఈ క్రమంలో అతని పై కొన్ని ఆరోపణలు రావడంతో పోస్ట్ మాస్టర్ విధుల నుంచి సస్పండ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…