Padmalaya Studio: నటశేఖరుడు కృష్ణ మరణించి పది రోజులు కాస్తున్నప్పటికీ ఇంకా ఈయన మరణ వార్తను తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కృష్ణ హీరోగా మాత్రమే కాకుండా పద్మాలయ స్టూడియోని కూడా స్థాపించి ఈ స్టూడియో నుంచి ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించిన సంగతి తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలతో సమానంగా ఈయన కూడా పద్మాలయ స్టూడియోని స్థాపించారు. అయితే ఈ స్టూడియో ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ స్టూడియో నిర్మాణంలో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభించడమే కాకుండా తన తల్లి నాగ రత్నమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మాలయ స్టూడియోని కృష్ణ హైదరాబాద్ ఫిలింనగర్ లో నవంబర్ 21 1983 న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఎన్టీఆర్ చేతుల మీదుగా పద్మాలయ స్టూడియో ప్రారంభం…
ఈ విధంగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించి 2022 నవంబర్ 21వ తేదీకి 39 సంవత్సరాలు పూర్తయింది.ఇక కృష్ణ మరణించడంతో పద్మాలయ స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటో
లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ స్టూడియోని ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…