Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇలా రాష్ట్ర రాజకీయాలలో ఈయన ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన వచ్చింది.అసలు తాను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ మూడు పెళ్లిళ్లు జరిగాయి అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయపరంగా ఎలాంటి అవినీతి లేనటువంటి పవన్ కళ్యాణ్ ను ప్రస్తుతం అధికార పక్ష నేతలు తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తనని టార్గెట్ చేశారు.
ఈ క్రమంలోనే తరచూ తన మూడు పెళ్లిళ్లు గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య కూడా మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అయితే ఈయన మొదటిసారి కుటుంబ సభ్యుల సమక్షంలో 1997 వ సంవత్సరంలో నందిని అనే అమ్మాయిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈమెకు 2007వ సంవత్సరంలో విడాకులు ఇచ్చి నటి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు.
ఇక ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకి కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం రష్యన్ యువతి అన్నా లేజినోవా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈమెకు కూడా ఒక బాబు పాప కలరు. అయితే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న మొదటి అమ్మాయి నందిని ప్రస్తుతం ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది అనే విషయాన్ని వస్తే..
2007వ సంవత్సరంలో నందిని పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన పేరును జాహ్నవిగా మార్చుకున్నారు. 2007వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఈమె 2010వ సంవత్సరంలో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు సమాచారం.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…