గత కొన్ని నెలల నుంచి బంగారం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరుగుతున్న ధరలకు సామాన్యుడు డీలా పడుతున్నాడు. వీటిపై ఎన్ని రాస్తారోకోలు, ధర్నాలు చేసినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. అయితే ప్రస్తుతం వాటి ధరలు దాదాపు తగివస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పెట్రోలో ధరల్లో చిన్నపాటి మార్పులు కనపడుతున్నాయి.
బంగారం, వంట గ్యాస్ ధరల్లో స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు రోజుల నుంచి పెరగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి.
తాజాగా ధరల వివరాలు చూస్తే.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26గా ఉంది. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. నిన్నటి పోల్చితే ఆ ధరలో 0.25 పైసలు తేడా కనిపించింది. అయితే మెట్రో నగరంలో కాకుడా జిల్లాల్లో వాటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.13గా ఉంది. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.56 గా ఉంది.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర.. హైదరాబాద్ లో ఉన్న ధరల కంటే రూ. 5 తక్కువగా ఉంది. అంటే అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో వీటి ధరలు తగ్గాయనే చెప్పవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…