ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ స్టవ్ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉజ్వల 2.0 పథకాన్ని వీడియో ద్వారా ఉత్తర్ప్రదేశ్లో వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
. ఈ సంధర్భంగా యోగి మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్లో, ఉజ్జ్వాలా పథకం మొదటి దశలో కనీసం 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. కోవిడ్ సమయంలో, ప్రధాని మోదీ లబ్ధిదారులందరికీ ఆరు నెలల పాటు ఉచిత సిలిండర్లను అందించామని పేర్కొన్నారు. 2016 లో ప్రారంభించిన ఉజ్వల 1.0 సమయంలో, దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళలకు LPG కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోగి స్పష్టం చేశారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…