Featured

Political analyst Ankamma rao : పుంగనూరు లో చంద్రబాబు మీద్స్ దాడికి మాస్టర్ ప్లాన్… చేసింది.. చేయించింది వాళ్ళే…: పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు

Political analyst Ankamma rao : ఏపి రాజకీయాల్లో ప్రతిపక్ష నేతల విమర్శలను తీసుకోవడం ఏమాత్రం సహించని వైసీపీ పార్టీ వారి మీద మాటల దాడి ఇన్నాళ్లు చేసింది. అయితే రాయలసీమ నీటి ప్రాజెక్టూల సందర్శన అనే పేరుతో యాత్ర చేపట్టిన చంద్రబాబు యాత్రకు పుంగనూరు లో కార్యకర్తల దాడి చంద్రబాబు మీద రాళ్లతో దాడి చేయించి పైగా అది టీడీపీ కార్యకర్తల దాడి అంటూ విమర్శిస్తున్నారంటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు తెలిపారు. చంద్రబాబు మీద దాడి చేయించి మళ్ళీ ఆయన మీదే పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసారు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు మీద దాడి చేసింది వాళ్ళే…

చంద్రబాబు రాయలసీమ టూర్ లో అసలు పుంగనూరు కి వెళ్లాలానే ప్లాన్ లేదు. అంతకు ముందు మొలకల చెరువు సభలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూడకపోతే అలా రెచ్చగోడుతున్న వారిని నియంత్రించాలి కానీ పోలీసులు కూడా వైసీపీ వాళ్ళతో కలిసిపోయి మరి ఇలా ఇరువర్గాలు కొట్టుకునే వరకు చూస్తూ ఉన్నారు. చాలా వీడియోలు బయటికి వచ్చాయి. బైకుల మీద వెళుతు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం కనిపిస్తుంది. కానీ ఎస్పీ టీడీపీ వాళ్ళదే తప్పు అన్నట్లుగా మాట్లాడారు.

ఆ ఊరి నుండి అంగల్లు మీద పుంగనూరు వెళ్లాలని ఆయన అనుకోలేదు. అయితే ఆయనని చూడటానికి అక్కడి ప్రజలే బైపాస్ మీదకి వచ్చినపుడు వైసీపీ వాళ్ళు రెండోందల మంది వచ్చి మళ్ళీ గొడవ చేసారు ఆ సమయంలోనే పోలీసుల మీద దాడి జరిగింది. అయితే పోలీసులు 2000 మందిని నియంత్రించడం సులభమా లేక రెండోందల మందిని నియంత్రించడం సులభమా. పైగా ఎస్పీ రిశాంత్ రెడ్డి చంద్రబాబు కావాలనే పుంగనూరు ఆయన షెడ్యూల్ లో లేకపోయినా వచ్చారంటు చెబుతున్నారు. చంద్రబాబె చెప్పారు నేను పుంగనూరు రావడం లేదని మళ్ళీ ఆయన వచ్చాడంటూ అపద్దలు చెప్తున్నారు. పోలీసులు, వైసీపీ ప్రభుత్వ తో కలిసి కావాలనే ప్లాన్ చేసారనిపిస్తుంది అంటూ అంకమ్మ రావు తెలిపారు.

Bhargavi

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

1 hour ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

2 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

2 hours ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

2 hours ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

2 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

2 hours ago