ఈరోజు తెలంగాణలో పాలిసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసారు. ఇక ఈ పరీక్ష రాయడం కోసం ఒక లక్ష 2 వేల 496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపధ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 10 గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతిస్తారు. ఇక 11 గంటల దాటినా తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాల్ లోనికి అనుమతించే ప్రశక్తి లేదని స్పష్టం చేసారు అధికారులు.
ఇక ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలలో వచ్చే ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ జరుగుతాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…