Poonam Kaur: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యుత్తమైనటువంటి గౌరవం అందజేయడంతో సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి మరి తనని అభినందిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హారిక హాసిని క్రియేషన్ ప్రొడ్యూసర్ చిట్టిబాబుతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా చిరంజీవి త్రివిక్రమ్ ఇద్దరూ నవ్వుతూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలలో త్రివిక్రమ్ పూర్తిగా తనలోకి మార్చేశారు. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఈయన ఈసారి మాత్రం క్లీన్ షేవ్ తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నటి పూనం కౌర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అసంతృప్తి వ్యక్తం చేసిన పూనమ్..
ఈమె సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పరోక్షంగా కామెంట్లు చేస్తూ ఉంటారు ఈమె చేసే పోస్ట్ కు అర్థం ఏంటి అనే విషయాలు మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి. అయితే త్రివిక్రమ్ పట్ల తరచూ ఈమె పరోక్షంగా చేసే కామెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోటో ఫై ఈమె పూర్తిగా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఫోటోని చూస్తుంటే తన గుండె ముక్కలైంది అంటూ బ్రోకెన్ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…