Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా ఏఎంబి సినిమాస్ లో సందడి చేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ చిరంజీవి నటించిన సినిమాలు విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తన అన్నయ్య ప్రమోద్ తో కలిసి హైదరాబాదులోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను చూశారు.
ఇలా థియేటర్లో తన అన్నయ్యతో కలిసి సినిమా వీక్షిస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 వతేదీ విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలను థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా వీరసింహారెడ్డి సినిమాని చూశారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాదే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఈయన ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…