Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా ఏఎంబి సినిమాస్ లో సందడి చేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ చిరంజీవి నటించిన సినిమాలు విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తన అన్నయ్య ప్రమోద్ తో కలిసి హైదరాబాదులోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను చూశారు.
ఇలా థియేటర్లో తన అన్నయ్యతో కలిసి సినిమా వీక్షిస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 వతేదీ విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలను థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా వీరసింహారెడ్డి సినిమాని చూశారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాదే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఈయన ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…