ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న తరుణంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చాడు. తనవంతు సాయంగా రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించాడు. అందులో పీఎం కేర్ ఫండ్స్ కు రూ.50 లక్షలు , తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.50 లక్షలు, డాన్సర్స్ యూనియన్ కు రూ.50 లక్షలు, పెప్సీ యూనియన్ కు రూ.50 లక్షలు, అలాగే తన దగ్గర ఉన్న దివ్యంగులకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించాడు.
అంతేకాదు తన సొంత గ్రామమైన రోయపురానికి చెందిన రోజువారీ కూలీలకు మరియు ప్రజలకోసం మరో రూ.75 లక్షలు ప్రకటిస్తున్నట్టు రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని తన తదుపరి సినిమాలో తన రెమ్యూనరేషన్ ముందుగానే అడ్వాన్స్ గా తీసుకుని ఈ అమౌంట్ ని సమీకరించనున్నటు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…