తాజగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ వేళలను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసులతో పాటూ అన్ని రకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.
ఈ నేపద్యంలో పోస్టాఫీసులలో పాస్ పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటి నుంచి పాస్ పోర్ట్ సేవలు తరిగి ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా గత నెల 12 నుండి నిలిచిపోయిన పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారి కోసం లాక్ డౌన్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక లాక్ డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…