తాజగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ వేళలను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసులతో పాటూ అన్ని రకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.
ఈ నేపద్యంలో పోస్టాఫీసులలో పాస్ పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటి నుంచి పాస్ పోర్ట్ సేవలు తరిగి ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా గత నెల 12 నుండి నిలిచిపోయిన పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారి కోసం లాక్ డౌన్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక లాక్ డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…