Rithu Chowdary: జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రీతు చౌదరి ఒకరు. ఇదివరకే ఈమె బుల్లితెర కార్యక్రమాలు పలు సీరియల్స్ లో నటించిన రానీ గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఎన్నో రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే గత వారం రోజుల క్రితం
రీతు చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించారు. అయితే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
నాన్న నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను ఉండలేను ఈ కూతురి కోసం తిరిగి రా ప్లీజ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇది చూసినటువంటి ఎంతోమంది నెటిజన్స్ ఆమెను ఓదార్చరు. అయితే తన తండ్రి మరణించి వారం రోజులు కూడా గడపకు ముందే
రీతు చౌదరి సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. బ్లాక్ సారీ కట్టుకొని ఉన్నటువంటి ఈమె ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ‘కన్నె కస్తూరినంత నేనై.. వన్నె ముస్తాబు చేసుకోన.. చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా’ అంటూ రామయ్య వస్తావయ్య సినిమాలోని పాట లిరిక్స్ జోడించారు.
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేసే పనిలో ఉన్నారు.తండ్రి మరణించి వారం రోజులు కూడా కాకుండానే ఏంటి ఈ పని అప్పుడే మొదలెట్టేసావా అంటూ కొందరు కామెంట్లు చేయడం మరికొందరు సిగ్గు మాలిన దాన మొన్ననే కదా తండ్రి మరణించారని ఎమోషనల్ పోస్ట్ చేశావు 11 రోజుల కర్మ అయ్యేవరకు వేచి ఉండలేకపోయావా అంటూ దారుణంగా రీతు చౌదరిపై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…