సమంత గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆమె మొదటగా మోడలింగ్ లో అడుగు పెట్టి 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. కానీ ఆమె తొలి చిత్రం 2010లో ఓ ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత తెలుగులో బృందావనం సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు. తర్వాత 2011లో దూకుడు తర్వాత.. ఇంకెన్నో సినిమాల్లో నటించారు. బృందావనం, దూకుడు సినిమాలు ఆమెకు స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. దూకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను శ్రీను వైట్ల వెల్లడించారు. ఈ సినిమాను ఇస్తాంబుల్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే అక్కడ ఒక రోజు వాళ్లకు షూటింగ్ లేదు. ఆ సమయంలో సమంతకు షాపింగ్ కు వెళ్లమని శ్రీనువైట్ల సూచించాడు. అతడు చెప్పిన విధంగానే ఆమె షాపింగ్ కు వెళ్లింది. అలా ఆమె షాపింగ్ కు వెళ్లిన కొన్ని నిమిషాల తర్వాత ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. ఆమె ఎదురుగా ఓ ఆత్మాహుతి జరిగిందని.. దీంతో ఆమె భయపడి పోయి తనకు కాల్ చేసి ఏడుస్తూ చెప్పినట్లు శ్రీనువైట్లు చెప్పాడు.
కాని అక్కడ ఆమె మానవ బాంబ్ ను చూశారట. ఇదిలా ఉండగా.. ఇస్తాంబుల్ లో తాము స్టే చేసిన బిల్డింగ్ 36వ అంతస్తులో ఉండగా.. భూకంపం వచ్చినట్లు తెలిపాడు శ్రీనువైట్ల. అక్కడ చాలావరకు ఇబ్బందులకు గురయ్యామని.. అయినా సమంత ఎక్కడా డిస్టబెన్స్ కాకుండా.. తనకు ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేశారని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…