SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుల నుంచి అత్యధిక చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS)ద్వారా ప్రస్తుతం రెండు లక్షల వరకు మాత్రమే ట్రాన్సక్షన్ చేసే అవకాశం కల్పించిన SBI ఇకపై ఈ ట్రాన్సాక్షన్ లిమిటెడ్ ఏకంగా ఐదు లక్షలకు పెంచేశారు. అయితే ఈ లావాదేవీలకు ఎలాంటి చార్జెస్ ఉండవు అని ప్రకటించారు.
కానీ ఎప్పుడైతే ఆఫ్లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్పనిసరిగా వినియోగదారులు అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.20+ అదనంగా జీఎస్టీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఆర్టీజీఎస్ లావాదేవీలు జరిపితే వినియోగదారులు ఏ విధమైనటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఆఫ్లైన్ పద్ధతిలో RTGS ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు రూ.20 సర్వీస్ ఛార్జీ + GST, అంతకన్నా ఎక్కువ అయితే రూ.40 సర్వీస్ ఛార్జీ + GST చెల్లించాలి. ఈ నిబంధనలు అన్ని వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…