General News

SBI: SBI ఖాతాదారులు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!

SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుల నుంచి అత్యధిక చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS)ద్వారా ప్రస్తుతం రెండు లక్షల వరకు మాత్రమే ట్రాన్సక్షన్ చేసే అవకాశం కల్పించిన SBI ఇకపై ఈ ట్రాన్సాక్షన్ లిమిటెడ్ ఏకంగా ఐదు లక్షలకు పెంచేశారు. అయితే ఈ లావాదేవీలకు ఎలాంటి చార్జెస్ ఉండవు అని ప్రకటించారు.

కానీ ఎప్పుడైతే ఆఫ్‌లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్పనిసరిగా వినియోగదారులు అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.20+ అదనంగా జీఎస్టీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

SBI ఆర్‌టీజీఎస్ చార్జీల వివరాలు..

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఆర్‌టీజీఎస్ లావాదేవీలు జరిపితే వినియోగదారులు ఏ విధమైనటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఆఫ్‌లైన్ పద్ధతిలో RTGS ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు రూ.20 సర్వీస్ ఛార్జీ + GST, అంతకన్నా ఎక్కువ అయితే రూ.40 సర్వీస్ ఛార్జీ + GST చెల్లించాలి. ఈ నిబంధనలు అన్ని వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

33 minutes ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

8 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

8 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

9 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

1 day ago