SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుల నుంచి అత్యధిక చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS)ద్వారా ప్రస్తుతం రెండు లక్షల వరకు మాత్రమే ట్రాన్సక్షన్ చేసే అవకాశం కల్పించిన SBI ఇకపై ఈ ట్రాన్సాక్షన్ లిమిటెడ్ ఏకంగా ఐదు లక్షలకు పెంచేశారు. అయితే ఈ లావాదేవీలకు ఎలాంటి చార్జెస్ ఉండవు అని ప్రకటించారు.
కానీ ఎప్పుడైతే ఆఫ్లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్పనిసరిగా వినియోగదారులు అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.20+ అదనంగా జీఎస్టీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఆర్టీజీఎస్ లావాదేవీలు జరిపితే వినియోగదారులు ఏ విధమైనటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఆఫ్లైన్ పద్ధతిలో RTGS ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు రూ.20 సర్వీస్ ఛార్జీ + GST, అంతకన్నా ఎక్కువ అయితే రూ.40 సర్వీస్ ఛార్జీ + GST చెల్లించాలి. ఈ నిబంధనలు అన్ని వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…