Categories: FeaturedMovie News

Senior Journalist Imandhi Ramarao : అల్లరిగా ఉండే వెంకటేష్… సైలెంట్ అయిపోడానికి కారణం ఏంటి..: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : దగ్గుబాటి ఇంటి వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామా నాయుడు గారి అబ్బాయి వెంకటేష్ హీరోగా అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచి ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులకు మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సెంటిమెంట్ ను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వెంకటేష్. అయితే ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా వెంకటేష్ మీద కాంట్రావెర్సీ లు రూమర్స్ లేకుండా ఫ్యామిలీ హీరోగా నిలిచిన వెంకటేష్ కెరీర్ గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

మొదట్లో అల్లరి వాడే… మధ్యలో సైలెంట్ అయిన వెంకీ…

వెంకటేష్ అమెరికాలో చదువుకుని ఇండియా తిరిగి వచ్చి మొదటగా ‘కలియుగ పాండవులు’ సినిమాల్లో హీరోగా చేసాడు. ఆ సినిమా సమయానికి వెంకటేష్ చాలా చలాకిగా అల్లరిగా ఉండేవాడు అంటూ ఇమంది గారు తెలిపారు. అయితే ఒక మూడు నాలుగు సినిమాల తరువాత వెంకీ బాగా సైలెంట్ అయిపోయాడంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

అంత వరకు రూమర్స్ కూడా ఉండేవి చిన్న చిన్నవి కానీ ఒక్కసారిగా వెంకీ సైలెంట్ అయ్యాడు అంటూ ఇమంది గారు తెలిపారు. ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయాడంటూ తెలిపారు. అలా స్పిరిచువల్ పర్సన్ అయ్యాక కుటుంబం, వృత్తి ధర్మం రెండింటినీ బాలెన్స్ చేస్తూ జీవిస్తున్నారంటూ చెప్పారు సినిమాల్లో కూడా వెంకీ చేసిన సినిమాలకు 85% సినిమాలు హిట్ అంటూ తెలిపారు. రమణ మహర్షి ప్రభావం వెంకటేష్ మీద అధికంగా ఉంది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago