Featured

Senior journalist Imandhi Ramarao : ఆ గొడవలతోనే సూపర్ స్టార్ కృష్ణ ఆస్థికలను కృష్ణా నదిలో కలపడానికి నరేష్ రాలేదా?? సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior journalist Imandhi Ramarao : నవంబర్ 14 న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణాంతరం జరిగిన సంఘటనల గురించి చర్చ మొదలయింది. ముఖ్యంగా అన్నీ తానే అన్నట్లు నరేష్ ఉండటం ఇక నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ అక్కడే ఉండటం కుటుంబ సభ్యురాలిలాగ అన్ని విషయాలను చూసుకోవడం వంటివి చాలా మందికి నచ్చక ఆమెను సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణ గారి ఆస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు విజయవాడ కృష్ణా నదిలో కలిపారు. ఇక కార్యకరమానికి నరేష్ హాజరుకాకపోవడంతో ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. వీటి గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

అక్కడే నరేష్ వ్యవహారం కృష్ణ కుటుంబానికి నచ్చలేదు…

కృష్ణ గారి అంత్యక్రియల సమయంలో నరేష్, పవిత్ర లోకేష్ తో కలిసి ఉండటం, అన్నీ తానే అన్నట్లు అలాగే పవిత్ర లోకేష్ ఆ ఇంటి సభ్యురాలు అన్నట్లు ప్రవర్తించడం అక్కడ కృష్ణ కుటుంబానికి నచ్చలేదు. ఇక అంత్యక్రియలప్పుడు నరేష్ చేయడానికి రావడం, కృష్ణ కుటుంబం చేయనివ్వకపోవడంతో నరేష్ అలిగినట్లు తెలుస్తోంది అందుకే కృష్ణ గారి ఆస్థికలను కృష్ణా నదిలో కలిపినపుడు నరేష్ హాజరు కాలేదు.

కృష్ణ కుటుంబ సభ్యులు పిలిచినా నరేష్ అలిగి రాలేదు అంటూ ఇమంది గారు వివరించారు. కృష్ణ విజయనిర్మల ఉన్నంతవరకూ నరేష్ ఆ కుటుంబంతో సంబంధాలను కలిగి ఉంటాడు. ఇక వారే పోయాక ఇక కృష్ణ కుటుంబం సభ్యులకు నరేష్ కి ఏమీ సంబంధం లేదు అంటూ ఇమందిగారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

6 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

7 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

15 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago